ఎ) శాఖ / సంస్థ గురించి పరిచయం:
- ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు ని 2003-04 సంవత్సరం లో ప్రారంభించారు. ఏ.పి.యం.ఐ.పి. క్రింద బిందు మరియు తుంపర్ల సేద్య పరికరముల ద్వారా నీటిని ఆదా చేసి ఎక్కువ విస్తీర్ణములో పంటలను సాగు చేస్తారు.
మామిడి, బత్తాయి, నిమ్మ, సపోటా, ఆయిల్ పామ్, కూరగాయలు, మిరప, చెరకు, అరటి మొదలగు తోటలకు బిందు సేద్యం, వేరుశనగ, మినుము మొదలగు పంటలకు స్ప్రింక్లర్ల సేద్యాన్ని అమలు పరిచి అధిక దిగుబడి, నాణ్యమైన పంటలను రైతులు సాదించడం జరిగింది.
బి) బిందు సేద్య పద్ధతి రాయితీ విధానం :
వరుస సంఖ్య | రైతు క్యాటగిరి | సబ్సిడీ శాతం | విస్తీర్ణం ఎకరముల వరకు మెట్ట/ మాగాణి | గరిష్ట సబ్సిడీ మొత్తం ( రు. లక్షలలో) |
---|---|---|---|---|
1 | చిన్న, సన్నకారు రైతులు యస్.సి. / యస్.టి. క్యాటగిరి | 100% | 5 | 2.00 |
2 | చిన్న, సన్నకారు రైతులలో ఇతరులు | 90% | 5 | 2.00 |
3 | మధ్యతరగతి రైతులు (5 నుంచి 10 ఎకరముల లోపు | 70% | 10 | 2.80 |
4 | పెద్ద రైతులు | 50% | 10 ఎకరాల పైబడినన | 4.00 |
-
తుంపర్ల సేద్య పద్ధతి లో రాయితీ విధానం :
వరుస సంఖ్య రైతు క్యాటగిరి సబ్సిడీ శాతం విస్తీర్ణం ఎకరముల వరకు మెట్ట/ మాగాణి 1 అన్ని తరగతి రైతులకు 50% 5
-
-
సాధిoచిన ప్రగతి(2003-04 నుంచి 2019-20)
-
సంవత్సరం | బౌతిక ప్రగతి | రాయితీ (రు. లక్షలలో) | |||||
---|---|---|---|---|---|---|---|
డ్రిప్ | స్ప్రిన్ క్లర్ | మొత్తము | |||||
రైతుల సంఖ్య | విస్తీర్ణం (హె.) | రైతుల సంఖ్య | విస్తీర్ణం (హె.) | రైతుల సంఖ్య | విస్తీర్ణం (హె.) | ||
2003-04 to 2019-20 | 33736 | 37654 | 18921 | 21500 | 52657 | 59154 | 19652 |
సి) 2019-20 సంవత్సరము నకు వార్షిక ప్రణాళిక :
ఈ సంవత్సరం 11,000 హెక్టార్లు తో రు. 6918.67 లక్షల ఆర్ధిక లక్ష్యముగా ఈ జిల్లాకు నిర్ణయించారు.
ఈ సంవత్సరం 12 యం.ఐ. కంపెనీలను ఈ జిల్లాకు కేటాయించారు.
1. జైన్ 2. ఫినోలెక్స్ 3. నెటాఫిమ్ 4. సిగ్నేట్ 5. అక్షయ 6. కొఠారి 7. విశాఖ
8. సుధాకర్ ఇరిగేషన్ 9. భూమి 10. కెప్టెన్ 11. పరిక్షిత్ 12. నింబస్ కంపెనీలు.
15.విశాఖ 16. నింబస్ కంపెనీలు .
-
లక్ష్యము మరియు సాధిoచిన ప్రగతి
వరుస సంఖ్య సంవత్సరం పథకము లక్ష్యము సాధిoచిన ప్రగతి బౌతికo (హెక్టార్లలో) ఆర్ధికలక్ష్యము (లక్షలలో) బౌతికము (హెక్టార్లలో) ఆర్ధికము (లక్షలలో) రాయితీ (లక్షలలో) 1 2020-21 డ్రిప్ & స్ర్పింక్లర్ 11000 6918.67